గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ శ్రీముఖి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం భాగంగా నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియాకు ప్రశంసల జల్లు

హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ చైర్మన్ రాధా మోహన్ సింగ్ మరియు సభ్యులు తార్నాకాలోని ఇరిసెట్లో సమావేశమైన కమిటీ.గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మంత్రి జగదీష్ రెడ్డి

గ్రీన్ ఛాలెంజ్ చారిత్రాత్మకం – మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగాలి, నేలంతా…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు

MP భానోత్ కవిత పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి, గ్రీన్ ఛాలెంజ్ చెయ్యడంతో అందులో భాగంగా ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన హైదర్‌నగర్‌ కార్పొరేటర్‌ రుద్రరాజు జానకి రామరాజు

హరితహారంలో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను హైదర్‌నగర్‌ కార్పొరేటర్‌ రుద్రరాజు జానకి రామరాజు స్వీకరించి మొక్కలు నాటారు. రుద్రరాజు జానకి రామరాజు…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన సుమిత్రానంద్, తానోబా అనంద్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్ న్యూ ఇయర్ ” పిలుపు మేరకు చైతన్య విద్యానికేతన్ ఆవరణలో మొక్కలు నాటిన తెలంగాణ…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత

సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహార కార్యక్రమాన్ని తన గ్రీన్ చాలెంజ్ లతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లతున్న ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్…

Continue Reading →

అరుదైన ఘనత సాధించిన మాలావత్‌ పూర్ణ

మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలోని పాకల గ్రామానికి చెందిన మాలావత్‌ పూర్ణ మరో రికార్డు సృష్టించింది. ఈనెల 26న అంటార్కిటికా ఖండంలోని విన్సన్‌ మాసిఫ్‌ పర్వతాన్ని ఆమె…

Continue Reading →