రాష్ట్ర ప్రభుత్వ స్వాధీనంలోకి హైద‌రాబాద్ మెట్రో రైల్…

హైద‌రాబాద్‌: ఇప్పటి వ‌ర‌కు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైద‌రాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-Iను Hyderabad…

Continue Reading →

కాజీపల్లి ధర్శి చెరువు కాలుష్య జలాలపై పీసీబీ దర్యాప్తు

గడ్డపోతారం మున్సిపల్ కాజీపల్లి వార్డు పరిధిలోని ధర్శి చెరువులో కాలుష్య జలాలు తాగడంతో ఎద్దు మృతి చెందిందన్న గ్రామస్తుల ఫిర్యాదుల నేపథ్యంలో పీసీబీ (PCB) అధికారులు మంగళవారం…

Continue Reading →

నల్లగొండ డీఈవోకు రూ.5వేల జరిమానా

మాతృభాష అమలు తీరుపై సమాచార హక్కు చట్టం కింద నివేదిక కోరిన దరఖాస్తుదారుడికి.. నల్లగొండ డీఈఓ ఆంగ్లంలో వివరాలు అందజేశారు. దీంతో ఆయనపై రాష్ట్ర సమాచార ప్రధాన…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1991 బ్యాచ్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం…

Continue Reading →

తెలంగాణను మేటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక,…

Continue Reading →

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా టీజీజెన్కోకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ అందజేత

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TGGENCO) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్టాత్మకమైన ISO…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి కోర్టులో కేసు లేదు.. తక్షణ చర్యలపై న్యాయ నిపుణుల సూచనలు ళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి…

Continue Reading →

భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : హై స్పీడ్ రైల్వే కారిడార్లపై సోమవారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

సచివాలయంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో బ్బాగంగా నెదుట రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక శాఖ, ఎస్.ఫై.ఎఫ్ లు సంయుక్తంగా అగ్నిప్రమాదాల నివారణపై అవగాహనా…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా…

Continue Reading →