పోలీసు సారథికి ఆత్మీయ వీడ్కోలు !

హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి గురువారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా…

Continue Reading →

జ‌వాబుదారీత‌నం పెంచేందుకే సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందితే విద్యార్థులు…

Continue Reading →

రికార్డు స్థాయిలో ఏసీబీ కేసులు: డైరెక్టర్ జనరల్ చారు సిన్హా

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పదేళ్ల రికార్డులను తిరగరాస్తూ, 2026లో మొదటి త్రైమాసికంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా బి.శివధర్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య భద్రతా సలహాదారుగా బి.శివధర్‌రెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌ రెడ్డి గురువారం రిటైర్‌ అవుతున్నారు. క్యాబినెట్‌ ర్యాంకు పదవిలో…

Continue Reading →

27 ప్రభుత్వ శాఖలతో విజిలెన్స్‌ పోర్టల్‌: విజిలెన్స్‌ డీజీ శిఖా గోయల్‌

విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇచ్చే నివేదికలపై ఆయా ప్రభుత్వ శాఖలు ఏం చర్యలు తీసుకున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను విజిలెన్స్‌ విభాగం ప్రారంభించింది. ఇందులో…

Continue Reading →

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన…

Continue Reading →

సికాలో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రవేశ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ డీజీపీ

ఢిల్లీ జైళ్ల సిబ్బందికి నిర్వహిస్తున్న ప్రాథమిక ప్రవేశ శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు చంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో గౌరవ ముఖ్య అతిథి శ్రీ…

Continue Reading →

ఉద్యోగులకు ‘భట్టి’ భరోసా: ₹1000 కోట్ల బకాయిల విడుదల!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క …

Continue Reading →

మే 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ : సరస్వతీ అంత్య పుష్కరాలాను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సచివాలయంలోని దేవాదాయ శాఖ…

Continue Reading →

‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ…

Continue Reading →