డెక్కన్‌ సిమెంట్స్‌ ఆక్రమిస్తుంటే అధికారులెక్కడ..!

సూర్యాపేట జిల్లాలోని సైదుల్‌నామా రిజర్వ్‌ ఫారెస్టులో డెక్కన్‌ సిమెంట్స్‌ అరాచకాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ముఖ్యంగా అటవీ శాఖ…

Continue Reading →

ఏసీబీ వలలో మహిళా సీఐ, ఎస్‌ఐ

విధి నిర్వహణలో పోలీసు అధికారులు నిజాయితీగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి పదేపదే చెప్తున్నా మారని కొందరి తీరు పోలీసుశాఖకు మచ్చ తెస్తోంది. తాజాగా వికారాబాద్‌…

Continue Reading →

దేవరకొండ స్టేట్‌ బ్యాం కు ఆఫ్‌ ఇండియాలో భారీ మోసం

దేవరకొండలోని స్టేట్‌ బ్యాం కు ఆఫ్‌ ఇండియాలోని అగ్రికల్చరల్‌ కమర్షియల్‌ బ్రాంచ్‌ (ఎసీబీ)లో జరిగిన భారీ కుంభకోణాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన…

Continue Reading →

తెలంగాణలో పెట్టుబడులకు నార్వే కంపెనీలను ప్రోత్సహించండి: మంత్రి శ్రీధర్ బాబు

లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను…

Continue Reading →

భూ వివాదాల ప‌రిష్కారంలో సువ‌ర్ణాధ్యాయం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్ : రైతు జీవితం భూమితో ముడిప‌డి ఉంద‌ని ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్న‌ప్పుడే అత‌ని జీవితం భద్రంగా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

Continue Reading →

తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు గర్వకారణమన్న మంత్రి జూపల్లి

హైదరాబాద్ : నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ…

Continue Reading →

ఉద్యోగస్తులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వహించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ ; మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

Continue Reading →

మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్,…

Continue Reading →

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండుగూడెంలో ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’: మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడెంలో ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. గోండు గూడ నుంచి…

Continue Reading →

ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ప్రత్యేక సమావేశం: కేటీఆర్

ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్…

Continue Reading →