బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది… గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట పెద్ద సైన్యమై నడుస్తుందని, ఇదే ప్రాంతానికి చెందిన కవి…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఆర్డీవో

బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. తాజాగా ఓ ఆర్డీవో లంచం తీసుకుంటూ…

Continue Reading →

మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో…

Continue Reading →

తెలంగాణ‌లో ఎయిర్‌పోర్ట్ ప‌నులు వేగ‌వంతం చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని స‌మ‌గ్ర అభివృద్ది దిశ‌గా ముందుకు తీసుకువెళ్లాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని…

Continue Reading →

బీజేపీ రాజకీయ స్వార్థం వల్లే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయింది: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీజేపీ రాజకీయ స్వార్థం వల్లే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టి…

Continue Reading →

‘ఏరోస్పేస్’ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణ…: మంత్రి శ్రీధర్ బాబు

భవిష్యత్తు ‘ఏరోస్పేస్’ రంగ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ’ను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

Continue Reading →

30 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ సేక‌రించండి…: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: యాసంగి పంట‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేక‌రించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి…

Continue Reading →

ప్రజలను మెప్పించే పనులు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ట్రాన్స్కో సీఎండితో మా సమస్యల పై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.…

Continue Reading →

EV ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి: సిఎస్ రామకృష్ణా రావు

హైదరాబాద్ : భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

బ్యారేజీ పునరుద్ధరణ పనులు వేగవంతం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ…

Continue Reading →