బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. మాస్టర్…
హైదరాబాద్ : ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణా కు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్…
తెల్లాపూర్లోని చెలికుంట పూర్తిగా డ్రైనేజీ నీటితో కలుషితం కావడంతో చేపలు మృతిచెందాయి. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ శుక్రవారం ఎక్స్లో సీఎం రేవంత్రెడ్డికి, పొల్యూషన్…
రిజిస్ట్రేషన్ల శాఖలో అంతులేని అవినీతి జరుగుతున్నది. నిర్దేశిత ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తయినా డిమాండ్ చేసినంత లంచం ఇవ్వాల్సిందే. లేదంటే దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చుక్కలు…
మూసీ నదిని పునరుద్ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. పూర్తిగా మూసీ నది శుద్ధికి ముందే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు,…
పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా బాధ్యతలు…
హైదరాబాద్ : భారతీయ సైన్యం రిక్రూట్మెంట్ ఇయర్ 2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026…
హైదరాబాద్ : రాష్ట్రంలో ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను 45రోజుల పాటు పరిశీలించి తర్వాత అవసరమైన…
● డిజిటల్ మరియు సుస్థిర వ్యవసాయంపై సంయుక్త భాగస్వామ్యానికి ప్రతిపాదన● ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం (University of Florida – UF-SNRE)…
హైదరాబాద్ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి.ఈ…









