మూసీని పునరుద్ధరించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ

 మూసీ నదిని పునరుద్ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పేర్కొంది. పూర్తిగా మూసీ నది శుద్ధికి ముందే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు,…

Continue Reading →

పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా వాణి ప్రసాద్

పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా బాధ్యతలు…

Continue Reading →

భారతీయ సైన్యంలో చేరేందుకు దరఖాస్తుకు ఏప్రిల్ 10 వతేదీ వరకు అవకాశం

హైదరాబాద్ : భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ ఇయర్ 2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026…

Continue Reading →

45రోజుల త‌ర్వాత జిల్లాకో మండ‌లంలో స‌మీకృత భూభార‌తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ రూపొందించిన‌ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను 45రోజుల పాటు ప‌రిశీలించి త‌ర్వాత అవ‌స‌ర‌మైన…

Continue Reading →

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశరరావుతో ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధులు సమావేశం

● డిజిటల్ మరియు సుస్థిర వ్యవసాయంపై సంయుక్త భాగస్వామ్యానికి ప్రతిపాదన● ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం (University of Florida – UF-SNRE)…

Continue Reading →

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు విజయవంతం…

హైదరాబాద్ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి.ఈ…

Continue Reading →

తుమ్మలూరులో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

హైదరాబాద్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు విజయవంతంగా…

Continue Reading →

పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్

పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు వుంటుందని అంచనా. HMDA అనుమతి పొందిన…

Continue Reading →

968 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, గ్రామంలోని అక్ష‌య ఎన్‌క్లేవ్ పేరుతో1983 వ సంవ‌త్స‌రంలో 7.12 ఎక‌రాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమ‌తి పొందిన…

Continue Reading →

భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లకు శ్రీ‌కారం చుట్టామ‌ని…

Continue Reading →