జనవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకం పునఃప్రారంభం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయశాఖ అధికారులను తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం…

Continue Reading →

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ విడుదల చేసిన ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో మరో కీలక దశ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ‘ఫస్ట్…

Continue Reading →

జీతం రూ.2 లక్షలు.. కిషన్ నాయక్‌ ఆస్తి రూ.400 కోట్లు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‍కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో…

Continue Reading →

కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

జోగులాంబ గద్వాల జిల్లా కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ హాల్ నందు…

Continue Reading →

వర్షాల వల్ల నష్టపోయిన సోయాబీన్ రైతులకు న్యాయం చేయాలి – కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఙప్తి

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం (ఖరీఫ్) 2025–26 సీజన్‌లో కురిసిన అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,…

Continue Reading →

మహిళలకు అండగా తెలంగాణ మహిళా కమిషన్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద

మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ మహిళా కమిషన్…

Continue Reading →

డీటీసీ కిషన్‌ నాయక్‌పై అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ రెయిడ్స్

మహబూబ్‌నగర్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కిషన్‌ నాయక్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు (ACB raids)చేపట్టారు. మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌,…

Continue Reading →

“గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక” ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక” ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి…

Continue Reading →

ప్రభుత్వ శాఖల వస్త్ర ల ఆర్డర్ లను వారం రోజుల్లో టెస్కోకు అందజేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

రాష్ట్ర వ్యవసాయ, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు సచివాలయం లో చేనేత మరియు జౌళి శాఖ ప్రిన్సిపల్…

Continue Reading →

ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే విభాగాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్ : భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్ధ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా వేగ‌వంతంగా అందించ‌డానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చి…

Continue Reading →