ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ మాంజీ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్య అసాధ్యాల పై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు…

Continue Reading →

భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్

శుక్రవారం భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో…

Continue Reading →

హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్

హైదరాబాద్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని…

Continue Reading →

రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశ: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం, రెండేళ్ల పాలనలోనే తెలంగాణకు స్పష్టమైన కొత్త దిశను చూపించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…

Continue Reading →

దివ్యాంగుల కోసం టెక్నాలజీ… దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సంక్షేమంతో పాటు దివ్యాంగులు స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గౌరవ సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ…

Continue Reading →

ప్రతిపక్షాలవి మసిపూసి మారేడుకాయచేసే రాజకీయాలు:

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని, ఇది ఇందిరమ్మ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని తెలంగాణ…

Continue Reading →

అధికారిగా కాదు ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాకుండా ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే సివిల్ స‌ర్వీసెస్ హోదాకు న్యాయం చేయ‌గ‌లిగిన వారుగా నిలిచిపోతార‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

Continue Reading →

పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ‘గుడ్ గవర్నెన్స్’: మంత్రి శ్రీధర్ బాబు

‘ఈ దేశం మీ నుంచి కేవలం పర్ఫెక్షన్ మాత్రమే ఆశించడం లేదు… అంతకంటే ఎక్కువగా మీరు చేసే పనిలో సిన్సియారిటీని కూడా కోరుకుంటోంది’ అని యువ సివిల్…

Continue Reading →

నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించిన స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్

రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లు…

Continue Reading →

పసుపు రైతాంగం సంక్షేమం కోసం టర్మరిక్ సమ్మిట్ బాటలు వేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో…

Continue Reading →