దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వ్యవసాయ రంగం మన జనాభాలో అరవై ఐదు శాతం పైగా జనాభాకు జీవనాధారం. దేశ జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు…
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదని దీని మూలంగా పరిశ్రమల నుంచి వచ్చే పొల్యూషన్ తో రోగాల బారిన పడి మరణాలు సంభవిస్తున్నాయని…
హైదరాబాద్: ఎర్ర మంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల పరిధిలోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…
రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి…
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి (సద్భావన దివస్) సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద…
అది దట్టమైన అడవి. సెన్సిటివ్ జోన్. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండవు. ఎటు చూసినా అడవే. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర…
హైదరాబాద్: పోలీస్ అకాడమీలో తొలి మహిళా పోలీస్ అధికారుల మూడురోజుల సదస్సును తెలంగాణ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా సంక్షేమం &…
హైదరాబాద్: పేదలకు ఇళ్ల నిర్మించడంలో గత పదేళ్ల కాలంలో ఆనాటి పాలకులు మాటలకే పరి మితమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి…
తెలంగాణ రైతాంగం అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే ప్రకటించిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖకు వ్యవసాయ…