లాభాల వేటలో ‘రసాయన’ యమపాశాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రసాయన పరిశ్రమలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, లాభాల వేటలో కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న తీరువెరసి.. ఈ ఫ్యాక్టరీలు నిత్యం…

Continue Reading →

పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రం లో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని…

Continue Reading →

​సింగరేణిని బలోపేతం చేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే కాకుండా, తెలంగాణకు మకుటాయమానమైన సింగరేణి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి…

Continue Reading →

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేదే నిజమైన జర్నలిజం: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి

ఆదివారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో అకాడమీ ఆధ్వర్యంలో, జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపర్చేందుకు నిర్వహిస్తున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణా శిబిరం ప్రారంభమైంది.…

Continue Reading →

‘వోకల్ ఫర్ లోకల్’ భావనకు అనుగుణంగా స్థానిక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : చేతి వృత్తి కళాకారులకు చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘‘బోనాలు- చేతివృత్తుల మేళా, బిసి చేతివృత్తుల అమ్మకాలు- ప్రదర్శన’’ను ఈనెల 16వ…

Continue Reading →

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రోడ్లు: రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ది జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గం…

Continue Reading →

ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవెత్తలతో సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి

మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం! మహిళల మద్దతుతొనే 2023 డిసెంబర్ లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు…

Continue Reading →

“సూపర్ ఎల్ నినో” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధం: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : వాతావరణ మార్పుల కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్న “సూపర్ ఎల్ నినో” పరిస్థితులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని రాష్ట్ర…

Continue Reading →

ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ సాధికారతకు శ్రీకారం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌

“మానత్వం మాటల్లో కాదు… అవకాశాల్లో కనిపించాలనే సంకల్పంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ట్రాన్స్‌జెండర్ సమాజానికి స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా…

Continue Reading →

గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని…

Continue Reading →