రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా హీరోయిన్ నభానటేశ్ మొక్కలు నాటారు. బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటి, నీళ్లు పోశారు. అనంతరం…
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిరంతరాయంగా ముందుకు సాగుతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ…
ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్ ఉందని పద్మ భూషణ్, నీతి అయోగ్ సభ్యుడు విజయ్కుమార్ సరస్వత్ అన్నారు. బాలానగర్ పారిశ్రామికవాడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్…
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యానికి కారణాలవుతున్న చలిమంటలపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా వ్యర్థాలు, టైర్లు తదితరవాటిని కాల్చేవారిపై జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, తమ…
తెలంగాణ రాష్ట్రంలోని అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. అటవీప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నుంచి అప్రమత్తం చేయడానికి, ఫిర్యాదుల స్వీకరణకు కొత్తగా హెల్ప్లైన్,…
కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు…
నేల పచ్చగుండాలి – మనిషి చల్లగా బతకాలనే సదాశయంతో మొదలైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు అపూర్వ స్పందన లభిస్తుంది. ఎవరికి వారుగా మొక్కలు నాటుతూ తమ…
దేశ రాజధాని ఢిల్లీ అదే విధంగా సమీప ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలు, వాటిని కాల్చడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేదాజ్ఞలు…
పరిశ్రమల ఇన్స్ పెక్షన్ తో బోర్డుకు రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో తమ జేబులో వేసుకుంటున్న పర్యావరణ ఇంజినీర్లు పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే పండుగ చేసుకుంటున్న ఆర్.ఒ.…
మొక్కల నాటే యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా మును ముందుకు సాగుతుంది. చేయి చేయి కలుపుకొని పచ్చని నేలకు పందిరి వేస్తుంది. ఆత్మీయులకు ప్రేమతో మొక్కలు…








