18 నెలల బాలునికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ డాక్టర్లు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. గ్లైకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స…

Continue Reading →

కార్మిక వ‌ర్గానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు: సీఎం రేవంత్ రెడ్డి

మే డే (మే 1వ తేదీ) సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజా ప్రభుత్వ…

Continue Reading →

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశించిన లక్ష్యాల మేరకు ముందుకు సాగాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

Continue Reading →

శుక్రవారం నుంచి సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో ట్రయల్ రన్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు.. శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో…

Continue Reading →

పోలీసు సారథికి ఆత్మీయ వీడ్కోలు !

హైదరాబాద్ : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి గురువారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం వేదికగా…

Continue Reading →

జ‌వాబుదారీత‌నం పెంచేందుకే సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందితే విద్యార్థులు…

Continue Reading →

రికార్డు స్థాయిలో ఏసీబీ కేసులు: డైరెక్టర్ జనరల్ చారు సిన్హా

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పదేళ్ల రికార్డులను తిరగరాస్తూ, 2026లో మొదటి త్రైమాసికంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా బి.శివధర్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య భద్రతా సలహాదారుగా బి.శివధర్‌రెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌ రెడ్డి గురువారం రిటైర్‌ అవుతున్నారు. క్యాబినెట్‌ ర్యాంకు పదవిలో…

Continue Reading →

27 ప్రభుత్వ శాఖలతో విజిలెన్స్‌ పోర్టల్‌: విజిలెన్స్‌ డీజీ శిఖా గోయల్‌

విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇచ్చే నివేదికలపై ఆయా ప్రభుత్వ శాఖలు ఏం చర్యలు తీసుకున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను విజిలెన్స్‌ విభాగం ప్రారంభించింది. ఇందులో…

Continue Reading →

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన…

Continue Reading →