ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ…

Continue Reading →

ఏసీబీ వలలో ఇద్దరు మత్స్యశాఖ అధికారులు

మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా…

Continue Reading →

పరిగి ఫారెస్ట్ ఆఫీసులో ఏసీబీ దాడులు

వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్ తెలిపిన వివరాలు ఇలా…

Continue Reading →

నేడు గ్రూప్‌-2 అభ్యర్థులకు నియామకపత్రాలు

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో ఉత్తీర్ణులై, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శనివారం నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌, శిల్పకళావేదికలో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి…

Continue Reading →

అట్టహాసంగా కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌  నామినేషన్‌

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలోకి దిగిన వి.నవీన్‌ యాదవ్‌.. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన.. రాజ్యసభ…

Continue Reading →

పీఎం జన్‌మన్‌లో తెలంగాణకు మూడో ర్యాంకు

ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి.. అవార్డులు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం…

Continue Reading →

భూప‌రిపాలనలో మరో ముంద‌డుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డానికి, రాష్ట్రంలో భూముల‌కు సంబంధించిన అనేక పంచాయితీల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచ‌న‌ల‌కు…

Continue Reading →

రేప‌టి బంద్‌ను శాంతియుతంగా జ‌రుపుకోవాలి : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

 రేప‌టి బంద్‌ను శాంతియుతంగా జ‌రుపుకోవాల‌ని రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కు, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని…

Continue Reading →

 నా సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హై కమాండ్ హామీ ఇచ్చింది: మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ లతో మంత్రి కొండా సురేఖ ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు…

Continue Reading →

SPCA వెబ్ సైట్, లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో “తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ( SPCA)”వెబ్ సైట్, లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…

Continue Reading →