మీకు, మీ కుటుంబ సభ్యులకు..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్ – అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ…
తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్కి అందజేశారు. ప్రకాష్ జవదేకర్తో…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15 వరకు తొలి దశ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం…
దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో దేశం పురోగతిలో ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నట్లు రాష్ర్టపతి…
ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…
ఇస్రో చైర్మన్ కే శివన్ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం…
కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్మగళూరు జిల్లాలోని గుణసాగర వద్ద రైలు పట్టాలపై ధర్మేగౌడ మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు.…
జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్గా టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఎన్నికయ్యారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల సమాఖ్యల చైర్మన్లు రవీందర్రావును ఎన్నుకున్నారు.…
కేరళకు చెందిన ఆర్య రాజేంద్రన్ అత్యంత చిన్న వయసులో మేయర్ పీఠం అధిరోహించి రికార్డు సృష్టించారు. 21 ఏండ్ల ఈ సీపీఎం నాయకురాలు సోమవారం తిరువనంతపురం మేయర్గా…









