నేటి డిజిటల్ యుగంలోనూ వార్తల ప్రసారంలో ఆకాశవాణి పాత్ర సుస్థిరం: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్

హైదరాబాద్: వేగంగా మార్పు చెందుతున్న డిజిటల్ యుగంలోను ఆకాశవాణి వార్తలు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించు కున్నాయని, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్, శ్రీ రాజీవ్ కుమార్ జైన్…

Continue Reading →

త్వరలో “సాదాబైనామా” పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైంనంత త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

బతుకమ్మ కుంటలో హైడ్రా బోర్డులు తొలగించాలి: హైకోర్టు

సివిల్‌ వివాదంలో ఉన్న బతుకమ్మ కుంట స్థలంలో చెరువును పునరుద్ధరించడంపై హైడ్రాను హైకోర్టు తప్పుబట్టింది. సివిల్‌ వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టడం సమంజసం కాదని తెలిపింది. అయితే…

Continue Reading →

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేయనున్న ఈ కమిటీకి..…

Continue Reading →

హైడ్రా ప్ర‌జావాణికి 42 ఫిర్యాదులు

బీహెచ్ఈఎల్, రామ‌చంద్రాపురం ప‌రిస‌రాల్లోని నేష‌న‌ల్ హైవే 65లో ఎక్క‌డిక‌క్క‌డ వ‌ర్ష‌పు నీరు నిలిచిపోతోంద‌ని.. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని మియాపూర్ ట్రాఫిక్ డివిజ‌న్ పోలీసులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు…

Continue Reading →

కాముని చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సోమ‌వారం సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే.…

Continue Reading →

నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం: హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్

ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయి. జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాల వ‌ర‌కూ వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా…

Continue Reading →

ఉద్యోగులకు ప్రమాద భీమా

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1 కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఉప…

Continue Reading →

ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారు.. ప్రజా ప్రభుత్వం…

Continue Reading →

మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు. ఈరోజు(సోమవారం) శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి…

Continue Reading →