జిల్లా మత్స్యసహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశం

హైదరాబాద్ : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు,…

Continue Reading →

ఆగస్టు 15లోగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణం పూర్తి చేయాలి: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్

హైదరాబాద్ : ఆగస్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్…

Continue Reading →

మరింత పటిష్టంగా అభివృద్ధి పథకాల అమలు: సిఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలయ్యేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయము అవసరమని రాష్ట్ర…

Continue Reading →

రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్: ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మతేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో…

Continue Reading →

సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని…

Continue Reading →

మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేసి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి: సిఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

నిమ్స్‌లో వెయ్యి మంది పేషెంట్లకు రొబోటిక్ సర్జరీలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

నిమ్స్‌ హాస్పిటల్‌ మరో ఘనతను సాధించింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్‌లో 1,000 రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్…

Continue Reading →

ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణికి కొత్త ఊపిరి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణి ప‌రిర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌తోపాటు రాష్ట్ర ఇంధ‌న భ‌ద్ర‌త‌ను సుస్థిరం చేయాల‌న్న సంక‌ల్పంతో గ‌త 30 నెల‌లుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తూ సింగ‌రేణికి కొత్త…

Continue Reading →

ఉర్దూ పాత్రికేయులను సత్కరించిన మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీలో నిర్వహించిన తెలంగాణ ఉర్దూ…

Continue Reading →

షేక్‌పేట‌లో నాలాను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్

షేక్‌పేట‌లోని హ‌కీంషా విరాట్‌న‌గ‌ర్‌లో చెత్త పేరుకుపోయిన వ‌ర‌ద కాలువ‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సోమ‌వారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. పెద్ద‌మొత్తంలో వ్య‌ర్థాలు పేరుకుపోవ‌డానికి గ‌ల…

Continue Reading →