చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. మార్చి 13,…

Continue Reading →

తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్…

Continue Reading →

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం

రాబోయే మార్చి 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…

Continue Reading →

రిజర్వ్‌ ఫారెస్ట్‌గా గుర్రంగూడ అటవీ ప్రాంతం

 అమన్‌గల్‌ డివిజన్‌ పరిధిలోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించింది. మొత్తం 424.31 ఎకరాల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని రిజర్వ్‌…

Continue Reading →

గ్యాస్ సరఫరాపై గందరగోళం వద్దూ.. కావలసినంత ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.…

Continue Reading →

ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మరియు వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.…

Continue Reading →

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం…

Continue Reading →

కోహెన్స్‌ ఫార్మసీ కంపెనీలో విష వాయువు పీల్చి నలుగురు కార్మికులు అస్వస్థత

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారు దాసాయిగూడెం సమీపంలోని కోహెన్స్‌ ఫార్మసీ కంపెనీలో విష వాయువు పీల్చి నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన…

Continue Reading →

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో ఈ లక్ష్యసాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం…

Continue Reading →

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణాకు ఐకాన్: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాలయం…

Continue Reading →