మాసబ్‌ట్యాంక్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ : రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర మత్స్యశాఖ…

Continue Reading →

తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైద‌రాబాద్ : తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో…

Continue Reading →

తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (Telangana…

Continue Reading →

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వ‌ర‌కు టామ్‌కాందే బాధ్య‌త‌: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: విదేశాల్లో ఉద్యోగాల‌కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌, ఉద్యోగ మేళాల‌తో పాటు ఉద్యోగార్ధుల‌కు అవ‌స‌ర‌మైన పాస్‌పోర్టు, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే బాధ్య‌త‌ను టామ్‌కాం తీసుకోవాల‌ని…

Continue Reading →

ఆయిల్ పామ్ విస్తరణలో అలసత్వం సహించం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగు విస్తరణ కార్యక్రమంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

Continue Reading →

ఎల్ నీనో నిపుణుల కమిటీ రిపోర్ట్ ను మంత్రి వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజులకు అందజేసిన చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి

రాష్ట్రంలో ఎల్ నీనో పరిస్థితుల ప్రభావంపై సమగ్రంగా విశ్లేషించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక రిపోర్ట్ ను నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి శుక్రవారం సచివాలయంలో…

Continue Reading →

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్:- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి…

Continue Reading →

మెట్రో ప్రయాణీకుల సౌకర్యవంతమైన ప్రయాణానికి మరిన్ని చర్యలు చేపట్టాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

మెట్రో రైల్ ప్రయాణీకులు సురక్షితంగా సులభతరంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఆదేశించారు.…

Continue Reading →

అవినీతి అధికారుల గుండెల్లో గుబులు

అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో 43 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేశారు. ఈ సంవత్సరంలో కూడా రెండో త్రైమాసికంలో నమోదు…

Continue Reading →

ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయాను: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను స్మరించుకున్న కేసీఆర్. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన…

Continue Reading →