మానవాళికి వాయు కాలుష్యం( Air Pollution ) అనేది అతిపెద్ద పర్యావరణ ముప్పుల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ వాయు కాలుష్యం కారణంగా…
అక్టోబర్10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయని తెలుస్తుంది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర్సింహరావు పోటీ…
బెయిల్ ఇచ్చేందుకు రూ.25 వేలు డిమాండ్ చేసిన ఓ ఎస్సై, కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో మంగళవారం బాధిత వ్యక్తి…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి…
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ అని యూ.ఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్…
టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం గుర్కుంటకు చెందిన యువ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం శ్రీవారి…
టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్లోని బస్భవన్లో బాధ్యతలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఏర్పడిన…
ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరో సారి రికార్డు ధర పలికింది. గతేడాది కంటే రూ.లక్ష 30 వేలు అధికంగా రూ.18 లక్షల 90 వేలు…
పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ అతుల్ ప్రణయ్ అన్నారు. ‘ఆజాదీ కా…
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి…









