గ్రీన‌రీలో ప్ర‌పంచంలోనే తెలంగాణ మూడో స్థానం : సీఎం కేసీఆర్

గ్రీన‌రీలో ప్ర‌పంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మొద‌టి స్థానంలో కెన‌డా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ…

Continue Reading →

ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌ కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు పాత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్‌ దాస్ ఏపీ సీఎస్‌గా…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టుకు విశేష స్పందన లభిస్తున్నది. ఎంపీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న శ్రీలంక డిప్యూటీ హై క‌మిష‌న‌ర్

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ఇవాళ‌ శ్రీలంక డిప్యూటీ హై క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్…

Continue Reading →

మదర్ డైయిరీ చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డి

నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల సహాయక సహకార యూనియన్ చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డిని బోర్డు డైరెక్టర్లు ఎన్నుకున్నారు. హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ ప్రాంగణంలో మంత్రి జగదీష్…

Continue Reading →

పులుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం: అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

65 చెట్లను నరికివేసిన ఓ రియ‌ల్ట‌ర్‌కు రూ. 4 ల‌క్ష‌లు జ‌రిమానా

ఎలాంటి అనుమతి లేకుండా 65 చెట్లను నరికివేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ అట‌వీ శాఖ రూ. 4 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

భారీ వర్షాల నేపథ్యంలో నేడు తెలంగాణలో సెలవు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మంగళవారం…

Continue Reading →

మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ అసెంబ్లీని మూడు రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, విద్యాసంస్థ‌ల‌కు 28న…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సీనియ‌ర్ అసిస్టెంట్, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్

జీహెచ్ఎంసీ కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ కార్యాల‌యంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. రూ. 8 వేలు తీసుకుంటుండ‌గా సీనియ‌ర్ అసిస్టెంట్ చాంద్ పాషాను ఏసీబీ అధికారులు అదుపులోకి…

Continue Reading →