మట్టి విగ్రహాలను పూజిద్దాం.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..

మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో…

Continue Reading →

ఈ నెల 8న బీసీల ‘శంఖారావం’: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు రాష్ట్రంలో బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రతి బీసీ కుటుంబానికి…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లోని బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట నారాయణ సస్పెన్షన్‌

కొత్తచెరువులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటనారాయణను సస్పెండ్‌ చేస్తూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ మాధవి ఉత్తర్వులు జారీ…

Continue Reading →

ఏసీబీ వలలో పెద్దపెల్లి సీపీవో వెంకటనారాయణ

ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపెల్లి జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి వెంకట్ నారాయణ రూ. 40 వేల లంచం తీసుకుంటూ…

Continue Reading →

కొత్త ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప…

Continue Reading →

పర్యావరణ హితంగా గ‌ణేష్ ఉత్సవాలు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

వినాయక నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, మ‌ట్టి విగ్రహాల‌ను ప్రతిష్టించి పూజ‌లు చేయాల‌ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శ‌నివారం నిర్మల్‌లోని…

Continue Reading →

సీఎస్ ను కలిసిన బిసి కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్

తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వకులాభరణం కృష్ణమోహన్, కమిషన్ సభ్యులతో రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్  కుమార్ ను బి.ఆర్.కె.ఆర్ …

Continue Reading →

ప్ర‌ధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొన‌సాగిన స‌మావేశంలో…

Continue Reading →

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌

సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్‌లో వేదపండితుల ఆశీర్వచనాల…

Continue Reading →