ప్ర‌ధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొన‌సాగిన స‌మావేశంలో…

Continue Reading →

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌

సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్‌లో వేదపండితుల ఆశీర్వచనాల…

Continue Reading →

తెలంగాణ భ‌వ‌న్ భూమిపూజ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్ర‌గ‌తిలో మ‌రో ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. తెలంగాణ ర‌ధ‌సార‌థి సీఎం కేసీఆర్ మ‌రో ప్ర‌స్థానానికి నాంది ప‌లికారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో .. తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మిష‌న్ స‌భ్యులు బుధ‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఖైర‌తాబాద్‌లోని బీసీ క‌మిష‌న్ కార్యాల‌యంలో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో.. క‌మిష‌న్ చైర్మ‌న్ డాక్ట‌ర్ వ‌కుళాభ‌ర‌ణం…

Continue Reading →

పిల్లలను ధైర్యంగా బడికి పంపాలి : డీహెచ్‌ శ్రీనివాసరావు

తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా బడికి పంపాలని వైద్య, ఆరోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాఠశాలలు…

Continue Reading →

రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతుల మృతి

హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్‌పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం…

Continue Reading →

హరితహారంలో నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలి

గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనే…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 340 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 75,102 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.…

Continue Reading →

విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను పంపిణీ చేసిన ఎంపీ సంతోష్ కుమార్

పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్‌లో విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వ‌చ్ఛ‌మైన మ‌ట్టి, కొబ్బ‌రి నాచుతో వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను త‌యారు…

Continue Reading →

రేపు తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది.…

Continue Reading →