ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో…
సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బస్ భవన్లో వేదపండితుల ఆశీర్వచనాల…
తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో .. తెలంగాణ భవన్ నిర్మాణ…
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో.. కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం…
తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా బడికి పంపాలని వైద్య, ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాఠశాలలు…
హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం…
గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనే…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 340 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75,102 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.…
పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్లో విత్తన గణపతులను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరి నాచుతో వినాయక ప్రతిమలను తయారు…
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది.…









