పీసీబీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తుందని దేవాదాయశాఖ…

Continue Reading →

క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ పదవికి కోదండరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా, పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి పంపించారు. రాజీనామా అనంతరం మీడియాతో కోదండ…

Continue Reading →

ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం

 పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. వాణీదేవితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ…

Continue Reading →

ఏపీలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ నిబంధనల సవరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌లు మంజూరు చేయాలని…

Continue Reading →

ద‌ళిత బంధు ప‌థ‌కానికి మ‌రో రూ.500 కోట్లు విడుద‌ల‌

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుద‌ల చేసింది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 19 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పోస్టింగ్‌…

Continue Reading →

సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ బ‌దిలీ.. కొత్త సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర‌

సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌ను బ‌దిలీ చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఆయ‌న‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌జ్జ‌నార్ మూడేళ్ల‌పాటు సైబ‌రాబాద్ సీపీగా…

Continue Reading →

మొక్కలు నాటిన నిజామాబాద్‌ కలెక్టర్ నారాయణ రెడ్డి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.…

Continue Reading →

ఏపీ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా విక్టర్‌ ప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మారుమూడి విక్టర్‌ప్రసాద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి…

Continue Reading →

తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీగా అనిల్‌ కుమార్‌

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న అనిల్‌ కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ)గా…

Continue Reading →