హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్గా ఉన్న అనిల్ కుమార్ను తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా…
తెలంగాణలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకుల వారీగా వందశాతం పునరుద్దరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.…
తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హర్ప్రీత్ సింగ్, అర్వింద్ కుమార్లకు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా సీఎం జగన్తో భేటీ అయ్యారు. కాగా…
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.…
బీసీ (వెనుకబడిన తరగతుల) BC Commission కమిషన్ చైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా ప్రభుత్వం శుభప్రద్…
రాజేంద్రనగర్ పరిధి మైలార్ దేవుపల్లి డివిజన్లోని కాటేడాన్ పారిశ్రామికవాడలో ఈ తెల్లవారుజామున భారీగా అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి…
మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్…
తెలుగు బాషను పరిరక్షించుకునేందుకు బాషా ప్రేమికులు, సాహితీవేత్తలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో…
మేడ్చల్ జిల్లాలోని ఓ ఎలక్ట్రిక్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల సుభాష్ నగర్లోని ఓం చంద్రా అనే ఎలక్ట్రిక్, ఫ్యాన్ వైండింగ్ కంపెనీలో కండెన్సర్లకు…









