ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి

మహబూబాబాద్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిపెడ మండల…

Continue Reading →

కాళేశ్వరంలో అక్రమ కలప పట్టివేత

మహారాష్ట్ర నుంచి గోదావరి మీదుగా అక్రమంగా టేకు కలపను జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు…

Continue Reading →

అరణ్యభవన్ లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ప్రతీ ఉద్యోగి తమ విధుల పట్ల అప్రమత్తత, అకింతభావంతో ఉండి విధులు నిర్వహించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. 75వ స్వాతంత్ర్య…

Continue Reading →

హరితహారంతో 4 శాతం పెరిగిన పచ్చదనం: సీఎం కేసీఆర్‌

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని…

Continue Reading →

రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు : సీఎం కేసీఆర్‌

రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర…

Continue Reading →

గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్…

Continue Reading →

ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై…

Continue Reading →

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం

వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ,…

Continue Reading →

రైతు బీమా.. ఎల్ఐసీకి రూ.1450 కోట్లు అంద‌జేత‌

రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్ల‌ను ఎల్ఐసీ ప్ర‌తినిధుల‌కు చెక్కుగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లశాఖ మంత్రి కేటీఆర్ అంద‌జేశారు. మంగ‌ళ‌వారం…

Continue Reading →

తెలంగాణ ప్ర‌భుత్వంపై షెడ్యూల్ కులాల జాతీయ కమిష‌న్ ఉపాధ్య‌క్షుడు అరుణ్ హ‌ల్దార్ ప్ర‌శంస‌లు

రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను షెడ్యూల్ కులాల జాతీయ కమిష‌న్ ఉపాధ్య‌క్షుడు అరుణ్ హ‌ల్దార్ ప్ర‌శంసించారు. మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో…

Continue Reading →