టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో…

Continue Reading →

పోలీస్‌స్టేష‌న్‌ల‌లో మాన‌వహ‌క్కుల ఉల్లంఘ‌న‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతున్నాయ‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( CJI NV Ramana ) ఆందోళన వ్యక్తంచేశారు. న‌ల్సా…

Continue Reading →

సోమ‌వారం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధుల జ‌మ‌

పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు సోమ‌వారం విడుద‌ల కానున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన దేశ‌వ్యాప్త రైతుల‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ స‌మావేశం శ‌నివారం జ‌రిగింది. అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్ రావు నేతృత్వంలో వర్చువల్ విధానంలో జ‌రిగిన ఈ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంచిర్యాల కమిషనర్‌గా…

Continue Reading →

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పీవీ సింధు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా…

Continue Reading →

త‌న బ‌ర్త్‌డే రోజు అభిమానులు మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్‌

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొంత కాలం క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో ప్ర‌త్యేకంగా…

Continue Reading →

యజ్ఞంలా చెట్ల పెంపకం : సీఎం వైఎస్‌ జగన్‌

అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తే మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు తోడుగా నిలుద్దాం. తద్వారా…

Continue Reading →

సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో మంత్రి కేటీఆర్ భేటీ

సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో క‌లిసి రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ…

Continue Reading →

పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక…

Continue Reading →