తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్ అథారిటీని ప్రభుత్వం నియమించింది. చైర్మన్గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ.ప్రకాశ్ రావు, సభ్యులుగా ఉస్మానియ వర్సిటీ మాజీ ఆచార్యులు…
కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య నియంత్రణ అప్పీలెట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ నిన్న జీవో ఇచ్చినట్టు ఏజీ తెలిపారు. 2,3…
చెట్టును నరికిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించిన సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాంసాగర్లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన…
పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్ తిరుపతి యూనిట్ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామని కాలుష్య నియంత్రణ మండలి…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత గ్రామసభ…
రంగారెడ్డి జిల్లాలోని నందిగామ ఫ్లైవుడ్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా…
హైదరాబాద్ మేడిపల్లిలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు.రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.09 ఎకరాల ల్యాండ్, 200 గజాల…
టి-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.…
యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ ద్వారా లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం…









