సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పలు కీలక…

Continue Reading →

రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాల సాధ‌నే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ విష‌యంలో క‌లిసి ముందుకు సాగుదామ‌ని…

Continue Reading →

రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క

ఎలాంటి భేషజాలు లేకుండా, కేవ‌లం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమ‌వారం మ‌హాత్మా జ్యోతీ…

Continue Reading →

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంఎస్ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమను వెంటనే మూసేయాలి: గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి

పరిశ్రమ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమను వెంటనే ఇక్కడ నుంచి తీసివేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌…

Continue Reading →

ప్రమాదరహిత విద్యుత్ వ్యవస్థే లక్ష్యం – భద్రతా సంస్కృతి ప్రతి ఉద్యోగిలో భాగం కావాలి: సీఎండీ జితేష్ వి. పాటి

విద్యుత్ రంగంలో ప్రమాదాలను పూర్తిగా నివారించడం, క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు భద్రతా పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా…

Continue Reading →

కాలుష్య కారక ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమ వద్దే వద్దు..!

పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఎంఎస్‌ అగర్వాల్‌ స్టీల్‌ పరిశ్రమ విస్తరణ పనులను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌…

Continue Reading →

అత్యధిక జనాభా ఉన్న మత్స్యకారులు ఆర్ధికంగా ఎదగాలి: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టంగా నిలిచే కోహెడలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సముద్రతీర…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

స్వరాష్ట్ర సాధనలో కార్మిక సంఘాలదే అత్యంత కీలక పాత్ర.. ట్రేడ్ యూనియన్ల పోరాటాన్ని కొనియాడిన ఉన్నత స్థాయి కమిటీ

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) మొదటి అంతస్తులో జరుగుతున్న ముఖాముఖి సంప్రదింపుల ప్రక్రియ నేడు (జూలై 10న)…

Continue Reading →

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి: భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ

హైదరాబాద్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్…

Continue Reading →