విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లో…
తన పుట్టిన రోజు సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిమొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు…
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, పెద్దవూర…
అటవీ పునరుద్దరణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల చేసిన అదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలోని ప్రతీ అటవీ బ్లాకు పునరుద్దరణే ధ్యేయంగా పనిచేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. అన్ని జిల్లాల…
పెద్దపెల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామ శివారులో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్…
ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని…
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను ఆదేశించారు.…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్…
పర్యావరణ కాలుష్యంపై వివాదాల పరిష్కారానికి పీసీబీ అప్పీలేట్ అథారిటీని రెండు వారాల్లో నియమించి గెజిట్ నోటిఫికేషన్ను కోర్టు ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో అటవీ, పర్యావరణ శాఖ…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్…









