యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఎస్ఐ మహేష్,…
తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల్లో…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అమలుపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం వెల్దండ మండలం లో…
ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించింది. ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు…
కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నూతనంగా ప్రభుత్వం నియమించిన కలెక్టర్లు మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ఆర్వీ కర్ణన్, ఖమ్మం జిల్లా కలెక్టర్గా…
ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన…
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్- వీఆర్ఎస్) కోరుతూ సోమవారం…
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. నెలకు వేతనం ప్రస్తుతం రూ.15వేలు ఉండగా.. దాన్ని రూ.28,719కి పెంచింది. అలాగే ప్రొబేషన్ పీరియడ్ మూడు నుంచి…
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు. రాష్ట్ర వాటా తేల్చే…
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్,…









