జూన్ 19 వరకు అమల్లోవున్న లాక్డౌన్ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా…
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో…
లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని,…
ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. రేపటితో లాక్డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్పై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు సీజనల్…
తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 12 మంది మరణించినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ 1,897 మంది కరోనా నుంచి…
భాతర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ దంపతులు గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి శ్రుకవారం ఉదయం బయలుదేరి శ్రీశైలం…
ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారిపై…
ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను…
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.…
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. నేరెడ్మెట్లోని తన కార్యాలయంలో సీపీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా…









