తెలంగాణలో అన్‌లాక్‌ గైడ్‌లైన్స్‌ విడుదల

జూన్ 19 వరకు అమల్లోవున్న లాక్‌డౌన్‌ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,362 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో…

Continue Reading →

రేపటి నుండి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత

లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని,…

Continue Reading →

ఇవాళ మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌ర స‌మావేశం

ఇవాళ మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రివ‌ర్గం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానుంది. రేప‌టితో లాక్‌డౌన్ ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌పై కేబినెట్ త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనుంది. దీంతో పాటు సీజ‌న‌ల్…

Continue Reading →

తెలంగాణ‌లో కొత్త‌గా 1,417 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా 1,417 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 12 మంది మ‌ర‌ణించిన‌ట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇవాళ 1,897 మంది క‌రోనా నుంచి…

Continue Reading →

శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎన్‌వీ రమణ దంపతులు

భాతర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ దంపతులు గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి శ్రుకవారం ఉదయం బ‌య‌లుదేరి శ్రీశైలం…

Continue Reading →

మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారిపై…

Continue Reading →

ఈ నెల‌ 22న వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్

ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్ వెళ్ల‌నున్నారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను…

Continue Reading →

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్‌ లీక్‌

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నేరెడ్‌మెట్‌లోని త‌న కార్యాల‌యంలో సీపీ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా…

Continue Reading →