పచ్చని పల్లెపై రసాయన పరిశ్రమల ముప్పేటదాడి గాలి, నీరు కలుషితం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మా కంపెనీలు బీబీ ‘నగరమంతా’ కాలుష్య పరిశ్రమలే కాలుష్యానికి…
జల, వాయు కాలుష్యానికి కారకమైన కెమికల్ కంపెనీల శాశ్వత మూసివేతకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీ నగర్ మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద…
కొండమడుగు ఇండస్ట్రీ ఏరియాలో ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 829లో కంకర క్రషర్ పై ఈనెల 18వ తేదీన నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని కోరుతూ…
ప్రధాని నరేంద్రమోడీ రామగుండం పర్యటనకు సర్వం సిద్ధమైంది. రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడే ఎన్టీపీసీ స్టేడియంలో…
గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ 2013లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సోదాలు చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. రాష్ట్రంలోని గ్రానైట్ ఏజెన్సీల్లో…
గ్రానైట్ సంస్థల చుట్టూ ఉచ్చుబిగుస్తున్నదా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కంటాక్స్ అధికారుల బృందాలు రెండురోజులపాటు చేసిన సోదాల్లో గ్రానైట్ ఎగుమతుల సందర్భంగా ఆయా…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం క్రమేపీ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోంది. సనత్నగర్లో మంగళవారం (ఈ నెల 8న) ఏకంగా 228…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ లాండరింగ్…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న సాయికృప రైస్ మిల్లో విషాదం చోటుచేసుకుంది. మిల్లో పనిచేస్తున్న లింగంపల్లికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు.…









