‘కాలుష్య కొండ’మడుగు

పచ్చని పల్లెపై రసాయన పరిశ్రమల ముప్పేటదాడి గాలి, నీరు కలుషితం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మా కంపెనీలు బీబీ ‘నగరమంతా’ కాలుష్య పరిశ్రమలే కాలుష్యానికి…

Continue Reading →

కాలుష్య కారక కంపెనీల మూసివేతకు కృషి : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

జల, వాయు కాలుష్యానికి కారకమైన కెమికల్‌ కంపెనీల శాశ్వత మూసివేతకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీ నగర్ మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద…

Continue Reading →

ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను పరిశీలించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కొండమడుగు ఇండస్ట్రీ ఏరియాలో ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ…

Continue Reading →

ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి : జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 829లో కంకర క్రషర్ పై ఈనెల 18వ తేదీన నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని కోరుతూ…

Continue Reading →

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న మోడీ

ప్రధాని నరేంద్రమోడీ రామగుండం పర్యటనకు సర్వం సిద్ధమైంది. రామగుండం ఫర్టిలైజర్స్​, కెమికల్స్​ లిమిటెడ్​ (ఆర్​ఎఫ్​సీఎల్​) ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడే ఎన్​టీపీసీ స్టేడియంలో…

Continue Reading →

రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఆధారంగానే సోదాలు: ఈడీ

గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు జరిగాయని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ 2013లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సోదాలు చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. రాష్ట్రంలోని గ్రానైట్ ఏజెన్సీల్లో…

Continue Reading →

గ్రానైట్‌ సంస్థల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

గ్రానైట్‌ సంస్థల చుట్టూ ఉచ్చుబిగుస్తున్నదా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కంటాక్స్‌ అధికారుల బృందాలు రెండురోజులపాటు చేసిన సోదాల్లో గ్రానైట్‌ ఎగుమతుల సందర్భంగా ఆయా…

Continue Reading →

పొగమంచు.. పొల్యూషన్.. పరేషాన్‌

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం క్రమేపీ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోంది. సనత్‌నగర్‌లో మంగళవారం (ఈ నెల 8న) ఏకంగా 228…

Continue Reading →

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో శరత్‌రెడ్డి అరెస్టు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీ లాండరింగ్‌ కోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీ లాండరింగ్‌…

Continue Reading →

సాయికృప రైస్ మిల్ వర్కర్ శ్రీశైలం కుటుంబానికి న్యాయం చేయాలి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న సాయికృప రైస్ మిల్లో విషాదం చోటుచేసుకుంది. మిల్లో పనిచేస్తున్న లింగంపల్లికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు.…

Continue Reading →