మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారిపై…

Continue Reading →

ఈ నెల‌ 22న వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్

ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్ వెళ్ల‌నున్నారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను…

Continue Reading →

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్‌ లీక్‌

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నేరెడ్‌మెట్‌లోని త‌న కార్యాల‌యంలో సీపీ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జ‌గిత్యాల ప‌ట్ట‌ణ ఎస్ఐ శివ‌కృష్ణ

జ‌గిత్యాల ప‌ట్ట‌ణ ఎస్ఐ శివ‌కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. స్టేష‌న్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ శివ‌కృష్ణ లంచం డిమాండ్ చేశాడు. బాధిత వ్య‌క్తి…

Continue Reading →

బ్లాక్‌లో బ్లాక్‌ఫంగ‌స్ ఇంజెక్ష‌న్లు.. 9 మంది అరెస్ట్

బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు వినియోగించే ఇంజెక్ష‌న్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని 9 మంది నిందితుల నుంచి భారీగా అంఫోటెరిసిన్ –…

Continue Reading →

జగిత్యాలలో ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్‌

జగిత్యాల బల్దియాలో రెవెన్యూ సెక్షన్‌లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఆదేశించింది. బ్యాంకు రుణాలను…

Continue Reading →

ఢిల్లీలో పాత పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాలు వాడితే 10 వేల జరిమానా

దేశ రాజ‌ధానిలో కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా ఢిల్లీ ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక నుంచి 10 ఏళ్లు పైబ‌డిన డీజిల్ వాహ‌నాలు, 15 ఏళ్లు…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటిన సీజేఐ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క నాటారు. మంగ‌ళ‌వారం రాజ్‌భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో సీజేఐ మొక్క నాటారు. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను…

Continue Reading →