విజయ డెయిరీ చైర్మన్‌గా సోమా భరత్‌ కుమార్‌ బాధ్యతలు

తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో- ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌(విజయ డెయిరీ) చైర్మన్‌గా సోమా భరత్‌ కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ లాలాపేటలోని విజయ డెయిరీ…

Continue Reading →

డెయిరీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సోమ భరత్‌కుమార్‌

తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా సోమ భరత్‌కుమార్‌ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.…

Continue Reading →

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగించింది. ప్ర‌తి రౌండ్‌లోనూ అధికార పార్టీ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించి, విజ‌యాన్ని ముద్దాడింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వానికే మునుగోడు…

Continue Reading →

పీఎస్‌డీఏ సభ్యుడిగా వీ ప్రకాశ్‌

పాలంపేట స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎస్‌డీఏ) సభ్యుడిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌, పాలంపేట వాసి వీరమల్ల ప్రకాశ్‌రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇంచార్జి తాసిల్దార్‌

పట్టాలో పేరు మార్పు కోసం లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇంచార్జి తాసిల్దార్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. నిజామాబాద్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కూమార్‌ కథనం ప్రకారం..…

Continue Reading →

ఏపీఎస్‌ఎఫ్‌టీడీసీ చైర్మన్‌గా సినీ నటుడు, దర్శకుడు పోసాని మురళీ కృష్ణ

సినీ నటుడు, దర్శకుడు పోసాని మురళీ కృష్ణకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపీఎస్‌ఎఫ్‌టీడీసీ) చైర్మన్‌గా…

Continue Reading →

మునుగోడులో యుద్ధం చేయాలే : సీఎం కేసీఆర్

కేంద్రం అవ‌లంభించే విధానాల వ‌ల్ల విద్యుత్, నీటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మ‌న తెలంగాణ‌ను గుర్తు చేసుకోండి. కానీ మ‌న ప్ర‌భుత్వం…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా

మిషన్ ‘లైఫ్’ పేరుతో నీతి ఆయోగ్ వినూత్న ప్రాజెక్టు  2022-28 మధ్య కాలంలో 80% ప్రజలు పర్యావరణహితులు కావడమే లక్ష్యం  విద్యుత్, నీరు పొదుపు.. ప్లాస్టిక్, ఆహార…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏవో వెంకటేశ్వర్‌రెడ్డి రూ.20 వేలతో ట్రాన్స్‌కో ఏడీఈ, ఏఈ లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. యాదాద్రి జిల్లా…

Continue Reading →

కాలుష్యంతో చదువుకోలేకపోతున్నాం: కె. సిద్ధార్థ విద్యార్థి లేఖ

విద్యార్థి లేఖనే వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు పాఠశాల సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ ఓ విద్యార్థి రాసిన లేఖను…

Continue Reading →