నాటిన మొక్కలను సంరక్షించాలి : న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

హరితహారంలో భాగంగా నాటిన మొక్కల‌ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, పెద్దవూర…

Continue Reading →

బ్లాకుల వారీగా అటవీ ప్రాంతాల పునరుద్దరణ లక్ష్యంగా పనిచేయాలి

అటవీ పునరుద్దరణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల చేసిన అదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలోని ప్రతీ అటవీ బ్లాకు పునరుద్దరణే ధ్యేయంగా పనిచేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. అన్ని జిల్లాల…

Continue Reading →

మొక్కలు నాటిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్

పెద్దపెల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం రేగడి మద్ది కుంట గ్రామ శివారులో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్…

Continue Reading →

మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని…

Continue Reading →

ఈ నెల 26 నుంచి కొత్త‌ రేష‌న్ కార్డుల పంపిణీ : సీఎం కేసీఆర్‌

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు.…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 710 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 710 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌…

Continue Reading →

పీసీబీ అప్పీలేట్‌ అథారిటీని నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పర్యావరణ కాలుష్యంపై వివాదాల పరిష్కారానికి పీసీబీ అప్పీలేట్‌ అథారిటీని రెండు వారాల్లో నియమించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను కోర్టు ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో అటవీ, పర్యావరణ శాఖ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో బెల్లంప‌ల్లి టూ టౌన్ ఎస్ఐ భాస్క‌ర్ రావు

అవినీతికి పాల్ప‌డుతూ మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి టూ టౌన్ పోలీస్ స్టేష‌న్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటుచేసుకుంది. ఇసుక…

Continue Reading →