కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.…
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను…
వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంబాపూర్ గ్రామానికి చెందిన…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 767 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి నుంచి తాజాగా 848 మంది…
ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నెక్కొండ…
బాలానగర్ పారిశ్రామిక వాడ పరిధిలోని రంగారెడ్డి నగర్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ పరిశ్రమలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో…
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన…
తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు అందుకున్న…
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో…
ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు. ఇటీవలే దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం.. త్వరలోనే మళ్లీ…









