ములుగు అటవీ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు : ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్‌ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం…

Continue Reading →

తెలంగాణ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమ కోహ్లీ నియమితుల‌య్యారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు. ఢిల్లీలో…

Continue Reading →

శ్రీవారి సేవలో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.…

Continue Reading →

వ‌నస్థ‌లిపురంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్ర‌మంలో…

Continue Reading →

ధరణిలో నేటి నుంచి నాలా దరఖాస్తులు

నేటి నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా నాలా దరఖాస్తులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు మూడు నెలల విరామం తర్వాత సోమవారం నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌…

Continue Reading →

రైతుబంధు దరఖాస్తులు ఈ నెల 20 వరకు..

రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్‌నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ…

Continue Reading →

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే క‌టిక‌నేని మ‌ధుసూద‌న్‌రావు క‌న్నుమూత‌

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప‌రిధిలోని కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌టిక‌నేని మ‌ధుసూద‌న్‌రావు మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ధుసూద‌న్ రావు.. అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ…

Continue Reading →

ఈ నెల 17వ తేదీతో ముగియనున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి పదవీకాలం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణితో పాటు మరో ముగ్గురు సభ్యులు విఠల్‌, చంద్రావతి, మహ్మద్‌ మథీనుద్దీన్‌ ఖాద్రీ పదవీకాలం ఈ నెల 17వ…

Continue Reading →

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి…

Continue Reading →

ఘాటువాసనలకు కారణమైన వివిన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ మూత

నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్‌క్యాప్టెన్‌ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…

Continue Reading →