చౌడు నేలల పునరుద్ధరణకు జిప్సం వినియోగం

భూసారాన్ని మెరుగుపరచడం, ఉప్పు ప్రభావిత (చౌడు) నేలలను సాగుకు అనుకూలంగా మార్చడం, వేరుశనగ, వరి వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు జిప్సం వినియోగాన్ని…

Continue Reading →

2027 వేసవి నాటికి మెడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పూర్తి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

మెడిగడ్డ బ్యారేజ్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి 2027 వేసవి నాటికి పూర్తిచేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని…

Continue Reading →

ఈనెల 25 నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్: ఎన్నికల కమిషన్ అధికారి సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : ఈనెల 25 నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటి విరివిగా వాడుకోని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివకుండా…

Continue Reading →

రూ.200 కోట్లు పోగేసిన (ENC మోహన్ నాయక్) అవినీతి అనకొండ..

రహదారులు, భవనాల శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మోహన్‌నాయక్‌, ఆయన బంధువుల నివాసాలపై దాడులు చేసిన ఏసీబీ…

Continue Reading →

భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగానే అడుగులు..: మంత్రి శ్రీధర్ బాబు

భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

ఘట్కేసర్‌లో ‘అందెశ్రీ స్మృతి వనం’ ఏర్పాటు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో ప్రజల్లో రగిలించిన మహాకవి, ప్రజా గాయకుడు, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…

Continue Reading →

మొహర్రం ఊరేగింపునకు విస్తృత ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…

Continue Reading →

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి కేటాయించే ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు…

Continue Reading →

ప్రధాన దేవాలయాల్లో భక్తులకు చేనేత శాలువాలే అందించాలని మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం సమర్పించిన ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత రంగం ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం…

Continue Reading →

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా చారిత్రాత్మక అడుగు: సీఎం రేవంత్ రెడ్డి

మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలు, ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని…

Continue Reading →