మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే వైద్య కేంద్రాలుగా కమ్యునిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు అభివృద్ధి చెందాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యునిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు అభివృద్ధి చెందాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.…

Continue Reading →

గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటన.. తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ముమ్మర సహాయక చర్యలు

హైదరాబాద్: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న జీ+6 భవనం ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న భవనం కూడా దెబ్బతినడంతో…

Continue Reading →

జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణకు చేస్తున్న కృషిపై ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ప్రశంసలు

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాల పెంపు, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని దేశంలోని పలు రాష్ట్రాలతో ఏర్పడ్డ…

Continue Reading →

పెట్టుబడులకు తెలంగాణా రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకోండి: మంత్రి కెప్టెన్ ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : ‘‘తెలంగాణకు రండి… తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి… తెలంగాణలోనే ఆవిష్కరించండి. ప్రపంచానికి అవసరమైన పరిష్కారాలను ఇక్కడే ఊహిద్దాం… ఇక్కడే ఆవిష్కరిద్దాం… ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిద్దాం’’…

Continue Reading →

హెజేలో ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ డివిజన్‌లోని భూదాన్‌ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల సమీపంలో ఉన్న హెజేలో ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి…

Continue Reading →

ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మరణించారని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు

చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు.…

Continue Reading →

గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణ: సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని…

Continue Reading →

తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

లండన్ : తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేప‌ట్టాల‌ని… లండ‌న్ లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ ఆహ్వానం ప‌లికారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్‌ డీఏవో గా పనిచేస్తున్నతహసీల్దార్‌ దేసాని శ్రీనివాస్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్‌ ఆఫీస్‌లో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(డీఏవో)గా పనిచేస్తున్న తహసీల్దార్‌ దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.…

Continue Reading →

22ఏ సమస్యపై ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం.. ప్రజలకు పూర్తి భరోసా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని కాల్ సెంటర్‌కు వచ్చే…

Continue Reading →