2 లక్షలు లంచం తీసుకుంటూ.. పట్టుబడిన ఆర్జీఐఏ ఔట్‌ పోస్టు సీఐ, ఎస్సై

నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) ఔట్‌పోస్టు పోలీస్‌ స్టేషన్‌ సీఐ సంపతి కనకయ్య, ఎస్సై శ్రీధర్‌ రూ.2…

Continue Reading →

 రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ వర్సిటీ అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌

రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌ ఏసీబీ వలకు చిక్కారు. ఒక విత్తన కంపెనీకి లైసెన్సు మంజూరు చే సేందుకుగాను…

Continue Reading →

రైల్వే పెండింగ్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: సిఎస్ కె. రామకృష్ణా రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

రైతులు యూరియాను శాస్త్రీయంగా వాడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా.. రైతునేస్తం కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సచివాలయం నుండి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రిగారు..…

Continue Reading →

కొహెడ పండ్ల మార్కెట్ పై బిఆర్ఎస్ నాయకులది దుష్ప్రచారం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ స్వార్థం కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని…

Continue Reading →

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో రాజీ లేదు: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదని, ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై, కల్తీ, నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేసి…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ: స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక

హైదరాబాద్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక గారు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల…

Continue Reading →

రాష్ట్రానికి మానవీయ కోణం ఉంది అంతరాలు లేని సమాజం నిర్మాణమే మా లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పిప్రిలో బహిరంగ సభ నా ఆలోచన కాదు ముఖ్యమంత్రి ఆలోచన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు…

Continue Reading →

గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిద్దడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో ముఖ్యమంత్రి…

Continue Reading →

రూ.225 కోట్ల‌తో బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌య పునఃనిర్మాణం

హైద‌రాబాద్‌: ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఏకైక జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం.. అక్ష‌రాభాస్యాల‌కు ఆల‌వాల‌మైన క్షేత్రం పునఃనిర్మాణంతో కొత్త శోభ‌ను సంత‌రించుకోబోతోంది. వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల…

Continue Reading →