హైదరాబాద్ : భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ…
ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ సెక్రటేరియట్ లో తన కార్యాలయంలో ప్రొహిబిషన్ & ఎక్సయిజ్, పర్యాటకం, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణా రావు…
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ( Excise CI Satyanarayana ) ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు( ACB Trap) చేశారు. బిచ్కుందలోని అద్దె…
విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్గొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు ఏసీబీ అధికారులకు…
తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలను గురువారం…
తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ…
ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని, ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ,…
ఏ వ్యక్తి అయినా ప్రభుత్వంచే నిర్దారించబడిన నిబంధనలకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇదే నియమం…
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సురేశ్ బత్తిని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసె్సకు చెందిన…









