తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు: మంత్రి వాకిటి శ్రీహరి

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన తెలంగాణ క్రీడా విధానం 2025 ను రూపొందించామని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి…

Continue Reading →

నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.…

Continue Reading →

నీటిపారుదల శాఖా భూముల పరిరక్షణకు అత్యవసర చర్యలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖా భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వందల…

Continue Reading →

మా ప్రతి అడుగు ప్రజల కోసమే: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మా ప్రభుత్వం వేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల కోసమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్…

Continue Reading →

అమ్మపాలు అమృతాలు వీడియో సాంగ్ ఆవిష్కరించిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ

డా. సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన అమ్మపాలు అమృతాలు వీడియో సాంగ్ nu ఆవిష్కరించిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. తల్లిపాల ప్రాధాన్యతను చాటి…

Continue Reading →

‘సిగాచీ’ పరిశ్రమ ఘటనపై హైకోర్టులో పిటిషన్‌.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

పాశమైలారం వద్ద సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.…

Continue Reading →

హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం..

హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ రామకృష్ణా రెడ్డి, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ గౌస్‌…

Continue Reading →

సిగాచికి పరిశ్రమ యాజమాన్యానికి ప్రొహిబిటెడ్ ఆర్డర్

సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగాక ఫ్యాక్టరీల శాఖ మేల్కొంది. ఈ పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి 54 మంది కార్మికుల ప్రాణాలు పోయాక ఆ…

Continue Reading →

గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ఆగస్టు 15న గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశించారు. బుధవారం డాక్టర్‌…

Continue Reading →

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రం లో కొత్తగా…

Continue Reading →