వెట్టి చాకిరి విముక్తి కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు: కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణను వెట్టి చాకిరీ విముక్తి రాష్ట్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి…

Continue Reading →

తెలంగాణలో భారీ పన్ను మోసం వెలుగులోకి – వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలలో హైదరాబాద్ లోని ఒక ప్రధానమైన ప్రైవేట్ సంస్థ అయిన కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ యొక్క పన్ను మోసాన్ని…

Continue Reading →

కంపెనీల్లో ప్రమాదాల నివారణ ఎలా.. ‘సిగాచి’ నేపథ్యంలో కఠిన చర్యలకు సర్కారు యోచన

 సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భద్రతా ప్రమాణాలపై రసాయన,…

Continue Reading →

నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికరిస్తామని,అలాగే పూడిక తీస్తామని ,రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ…

Continue Reading →

కాలుష్య‌ర‌హిత హైద‌రాబాదే ల‌క్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా మార్చాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. విప‌రీత‌మైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబ‌యి, చెన్నై వంటి న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని… అటువంటి…

Continue Reading →

అవినీతి నిర్మూలనే సమాచార హక్కు చట్టం లక్ష్యం

రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్…

Continue Reading →

జీఎస్టీ ఎగ‌వేత‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాలి: ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

వ‌స్తు, సేవ‌ల ప‌న్నుకు (జీఎస్టీ) సంబంధించి ఎగ‌వేత‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం రాత్రి…

Continue Reading →

మట్టి వినాయకులనే పూజిద్దాం: హైదరాబాద్ కలెక్టర్‌ హరిచందన దాసరి

వినాయక చవితిని పురస్కరించుకుని నగరవాసులందరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి సూచించారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక…

Continue Reading →

ఆగస్టు 8న బీఆర్‌ఎస్‌ బీసీ బహిరంగ సభ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న డిమాండ్‌తో ఆగస్టు 8న కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఆ తరువాత ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది…

Continue Reading →

సిగాచి పరిశ్రమ బాధితుల గోడు పట్టదా..? : మాజీ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్‌రెడ్డి లాలూచీ పడ్డారని, అందుకే 54 మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటి వరకు ఒక్క…

Continue Reading →