ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను అప్పగించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటి ముట్టడి

ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించా రు. రంగారెడ్డి…

Continue Reading →

ఇథనాల్‌ ఫ్యాక్టరీని అడ్డుకొని తీరుతం.. ఇథనాల్‌ బాధితులు

‘భూములతోనే మాకు బతుకు.. పచ్చని మా బతుకుల్లో విషపు కంపెనీలు పెట్టొద్దు.. ఇథనాల్‌ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం’ అంటూ ఎన్‌హెచ్చార్సీ ఎదుట ధన్వాడ గ్రామస్థులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని…

Continue Reading →

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్…

Continue Reading →

ఖరీఫ్ కు పుష్కలంగా విద్యుత్ – ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఐఏఎస్

గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షా కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడిగా రాజగోపాల్‌

తెలంగాణ జడ్జీల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికలను ఈనెల 19న నిర్వహించగా ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా…

Continue Reading →

సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: మాజీ మంత్రి హరీశ్ రావు

సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులైనా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిగాచి పరిశ్రమ బాధితులను కలిసి…

Continue Reading →

ఫిర్యాదే ఆలస్యం (ACB) వల సిద్ధం !

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సగటున రోజుకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే…

Continue Reading →

విశ్వవిద్యాలయాలు అద్భుత వైజ్ఞానిక కేంద్రాలు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా…

Continue Reading →

క్రీడల్లో బాలికలను ప్రోత్సహిద్దాం: ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి

క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎల్ బి ఇండోర్ స్టేడియంలో…

Continue Reading →

ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్ గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’ గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →