ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా  బాధ్యతలు స్వీకరించిన అనుదీప్‌ దురిశెట్టి 

ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా హైదరాబాద్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్‌…

Continue Reading →

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన  మిక్కిలినేని మను చౌదరి

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ముందుగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం…

Continue Reading →

సంగారెడ్డి కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించిన పి.ప్రావీణ్య

సంగారెడ్డి కలెక్టర్‌గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఐబీ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో రవీందర్‌ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.…

Continue Reading →

కాలుష్య పరిశ్రమలలో కొనసాగుతున్న పీసీబీ కేంద్ర (CPCB) బృందాల తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా నెలకొల్పిన కాలుష్య కారక పరిశ్రమలలో పీసీబీ కేంద్ర బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాలుష్య బాధితులతో…

Continue Reading →

హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరి

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొనసాగిన అనుదీప్‌ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ చేశారు. మేడ్చల్‌…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు కొత్త పాలసీ తెచ్చాం: శ్రీధర్ బాబు

 పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూతాపం పెరగకుండా చూడాలని అన్నారు. సిఐఐ, గ్రీన్ కో ఆధ్వర్యంలో ‘ గ్రీన్…

Continue Reading →

 తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

 తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

చేనేత పర్రిశమ అభివృద్ధికి కృషి : రాష్ట్ర‌ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ

పోచంపల్లి ఇక్కత్‌ వ్రస్తాలకు మంచి డిమాండ్‌ ఉన్నదని, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తే చేనేత పర్రిశమ, చేనేత కళాకారులను కాపాడిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ…

Continue Reading →

భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి : మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ( ఐఎండీ) హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో గోదావరి కృష్ణా న‌దీ ప‌రివాహాక…

Continue Reading →

జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి

జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర…

Continue Reading →