31 లోగా జాతర ఏర్పాట్లు పూర్తిచేయండి.. అధికారులకు ప్రభుత్వం ఆదేశం

మేడారం మహా జాతర ఏర్పాట్లు ఈ నెల 31లోగా పూర్తిచేయాలని అధికారులను పలువురు మంత్రులు ఆదేశించారు. జాతర ఏ ర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 75…

Continue Reading →

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీతో సీఎం చర్చలు

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు,…

Continue Reading →

ఫార్మా కంపెనీల్లో ఐటీ సోదాలు..

హైదరాబాద్‌లో ఐటీ దాడులు (IT Raids) మరోసారి కలకలం సృష్టించాయి. నగరంలోని ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట సహా తొమ్మిది ప్రాంతాల్లో…

Continue Reading →

ఏసీబీ వలకు చిక్కిన ట్రాన్స్‌కో చేప

కాంట్రాక్టర్‌ను డబ్బుల డిమాండ్‌ రూ.12,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం కామారెడ్డి జిల్లా కేద్రంలో అవినీతి నిరోధక శాఖ వలలో ట్రాన్స్ కో చేప చిక్కింది. కామారెడ్డి…

Continue Reading →

కొండల్ని పేల్చి.. కాలుష్యం పెంచి

• నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ల నిర్వహణ • బూడిదమయంగా పొలాలు • నివాసాలను ముంచెత్తుతున్న దుమ్ము అనుమతులుండవు.. నిబంధనలు పట్టవు. ఇష్టారాజ్యంగా కొండలను పిండిచేస్తూ పరిసరాలను కాలుష్యం…

Continue Reading →

హైదరాబాద్‌ నలువైపులా డంప్‌యార్డులు : సీఎం రేవంత్‌

హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి…

Continue Reading →

పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్‌ పాలసీ : సీఎం రేవంత్‌రెడ్డి

– మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం– హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి– కొత్తగా ఫార్మా విలేజీలు– అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సహం– సీఐఐ ప్రతినిధులతో సమావేశంలో సీఎం…

Continue Reading →

హైకోర్టు బుద్వేల్‌కు.. ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణవేత్తల ఆందోళన

100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వ్యవసాయవర్సిటీ భూములు న్యాయశాఖకు ఆగ్రోఫారెస్ట్రీ, బయోడైవర్సిటీ పార్కులు ధ్వంసం! అమూల్యమైన వృక్ష, జీవజాతులు కనుమరుగు రైతుల మేలు కోసం జరిగే…

Continue Reading →

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీ ట్రాప్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కిష్టయ్య మెస్‌ బిల్లుల చెల్లింపుల్లో చేతివాటం గతంలోనూ…

Continue Reading →

తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు

తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది.…

Continue Reading →