సర్కార్ నజర్ ‘క్రషర్ల ఓనర్లు పరార్’

• పటాన్ చెరులో అక్రమ దందాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ • లకుడారం క్రషర్లపై అధికారుల మూకుమ్మడి దాడులు• అడ్డగోలు తవ్వకాలు చూసి ఆశ్చర్యం• ఆర్థిక లావాదేవీలు,…

Continue Reading →

నార్కట్‌పల్లి ఎస్‌ఐ సైదాబాబు సస్పెన్షన్‌

 పలు అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో నార్కట్‌పల్లి ఎస్‌ఐ సైదాబాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. సైదాబాబును సస్పెండ్‌ చేస్తూ ఐజీ తరుణ్‌జోష్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌ పిలుపు

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని…

Continue Reading →

కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్‌

బీఆర్‌ఎస్‌ అధినేత (BRS chief) కేసీఆర్‌ (KCR)ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం జగన్‌.. బంజారాహిల్స్‌…

Continue Reading →

సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్‌ఎస్‌ అధికారి జీ చంద్రశేఖర్‌ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ జీ చంద్రశేఖర్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి బుధవారం…

Continue Reading →

ఈనెల 17 వరకు అభయహస్తం దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి – సి.ఎస్. శాంతికుమారి

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

Continue Reading →

సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జాయింట్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తోన్న వేముల శ్రీనివాసులు సీఎం ఓఎస్డీగా నియమితులయ్యా రు. ఈ మేరకు బుధవారం చీఫ్…

Continue Reading →

రాష్ట్రంలో 21 మంది నాన్‌ కేడర్‌ ఎస్పీల బదిలీ

తెలంగాణలో 21 మంది నాన్‌ కేడర్‌ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌…

Continue Reading →

తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ..

రాష్ట్రంలో మరో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు…

Continue Reading →

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ..

 తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ…

Continue Reading →