నిమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

నిమ్స్‌ నూతన డైరెక్టర్‌గా డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ నగరి బీరప్ప ఉద్యోగ కాలం ఈ నెల 6న ముగియడంతో ఆయన…

Continue Reading →

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం

హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ (TIMS) హాస్పిటల్‌ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Continue Reading →

సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు

సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని… ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని…

Continue Reading →

నీట్-2026 పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి: ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

హైదరాబాద్ : రాష్ట్రంలో నీట్-2026 పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం సచివాలయం నుండి అదనపు డి జి…

Continue Reading →

పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడం ప్రతి తెలంగాణవాసికి గర్వకారణమని రాష్ట్ర నీటిపారుదల,…

Continue Reading →

విశ్వవేదికపై సింగరేణి జెండా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన సింగ‌కేణి రెస్క్యూ జట్టును ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శ‌నివారం అభింనందించారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్ర…

Continue Reading →

జూన్ 9న హైదరాబాద్‌లో మైనారిటీ యువత కోసం మెగా జాబ్ మేళాను ప్రారంభించనున్న మైనారిటీస్ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూన్ 9, 2026న నాంపల్లిలోని రెడ్…

Continue Reading →

రైతుల ఆదాయ వృద్ధి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

శనివారం సాయంత్రం కోహెడ లో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…

Continue Reading →

పీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట అంతమ్మగూడెం కాలుష్య బాధితుల ఆందోళన

ఎన్నో ఏండ్లుగా కాలుష్య కోరల్లో మగ్గుతున్నా తమ బాధను ఎవరు పట్టించుకోవడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెం కాలుష్య బాధితులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాలుష్య…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత: అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

సనత్ నగర్ లోని టీజీపీసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ,…

Continue Reading →