మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు,అల్లికలు ,…

Continue Reading →

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ ఫ్యాక్ట‌రీ సీజ్.. రూ. 12 వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం

హైద‌రాబాద్ కేంద్రంగా భారీగా డ్ర‌గ్స్ దందా కొన‌సాగుతోంది అన‌డానికి ఈ ఫ్యాక్ట‌రీనే ఉదాహ‌ర‌ణ‌. వేల కోట్ల రూపాయాల్లో డ్ర‌గ్స్ దందా చేస్తున్న‌ట్లు తేలింది.  బంగ్లాదేశ్‌కు చెందిన డ్ర‌గ్స్‌తో…

Continue Reading →

హైదరాబాద్‌లో ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం..:డీజీపీ జితేందర్

హైదరాబాద్‌ నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ చెప్పారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అన్ని చోట్ల నిమజ్జన…

Continue Reading →

మౌలిక సదుపాయాలు కల్పిస్తా మంచిగా చదువుకోండి: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన…

Continue Reading →

వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం ఎ.రేవంత్ రెడ్డి హర్షం

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో…

Continue Reading →

నిమజ్జనోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి

 ఎలాంటి హంగు లేదు.. ఆర్భాటమూ లేదు. పోలీసుల హడావుడీ లేదు. కాన్వాయ్‌ లేదు.. ఎప్పుడూ వెంట ఉండే భద్రతా సిబ్బందీ లేరు.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సాదాసీదాగా,…

Continue Reading →

మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ రైజింగ్- 2047, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

Continue Reading →

న్యాక్ ట్రైనర్ కు జాతీయ అవార్డు రావడం పట్ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హర్షం

హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్ష న్(NAC) ను అత్యుత్తమ స్కిల్ డెవల్మపెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన న‌ల్ల‌గొండ‌ జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి..

న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణిగా ప‌ని చేస్తున్న ఎం చ‌రిత రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు.…

Continue Reading →

అత్యవసర పరికరాలు మరమ్మతు చేయాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

 ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్‌ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌…

Continue Reading →