గద్దర్ ఆలోచనలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న విధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలని ప్రపంచ ఫిలిం…

Continue Reading →

ఒమన్ రాయబారితో ఏపీ జితేందర్ రెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ. జితేందర్ రెడ్డి న్యూఢిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో ఇవాళ భేటీ అయ్యారు.…

Continue Reading →

ఎస్‌ఐఆర్‌కు ముందు బీఎల్‌ఏల నియామకం చేయాలి: సీఈఓసి సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రానున్న ప్రత్యేక సుదీర్ఘ సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌)ను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌…

Continue Reading →

రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ చిన్నారెడ్డి

జీహెచ్‌ఎంసీలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకి చిక్కింది. కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) పొద్దుటూరి చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం…

Continue Reading →

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ అభినందనీయం: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మేమున్నాం అనే భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయం అని…

Continue Reading →

ఫిలిం ఇండస్ట్రీకి కేంద్రంగా హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి…

Continue Reading →

రూ. 15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ

అవినీతి నిరోదక శాఖ అధికారులకు( ACB ) మరో భారీ ప్రభుత్వ లంచగొండి అధికారి పట్టుబట్టాడు. హైదరాబాద్ నగరంలోని జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డి…

Continue Reading →

సిగాచీ పరిశ్రమ ఎండీ, డైరెక్టర్లకు బెయిల్‌

సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 62 మంది కార్మికులు మరణించిన సంఘటనలో సిగాచీ పరిశ్రమ మేనేజింగ్‌ డైరెక్టర్‌-సీఈవో, ఇతర డైరెక్టర్లుకు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది.…

Continue Reading →

కేద్ర నిధుల వినియోగానికి ప్రత్యేక కార్యాచరణ

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026 -27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని…

Continue Reading →

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి ముచ్చటించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్ : ఈ రోజు జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రైతులతో ముఖాముఖి ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి…

Continue Reading →