మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీరు ఆక్షేపణీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా…
తాజా వార్తలు

ఫార్మా పరిశ్రమల కలుష్యంతో జలాలు కలుషితమై పంటలతోపాటు ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు…
కెమికల్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వ్యక్తిగత భద్రత అత్యంత కీలకమైందని కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఫ్యాక్టరీస్ శాఖ డైరెక్టర్, నేషనల్ సేఫ్టీ తెలంగాణ…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో పని చేస్తున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. నిజాంపుర…
‘హమార పైసా హమారా హిసాబ్’ అంటూ రాజస్థాన్ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను,…
కాలుష్య సమస్యపై స్థానిక ప్రజలు పోరాటం మొదలు పెట్టారు. కాలుష్య పరిశ్రమలను కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోకవడంతో కాలుష్య సమస్యతో బాధపడుతున్న ప్రజలే ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన…
మూసీలో కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. నది తీర ప్రాంతంలో భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. డయేరియా, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే కోలిఫాం బ్యాక్టీరియా లెవెల్స్ ప్రమాదకర…
నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులయింది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 14 వరకు…
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని భవానీపురం గ్రామంలోగల డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ దసరా వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపక…
‘కాలుష్య ప్రభావం రాబోయే తరాలపై ఎక్కువగా ఉంటుంద’ని చెప్తుంటారు. గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షలమంది చనిపోతున్నారు. ఇది ఎక్కువగా కట్టడాలు, వాహనాలు, వంట…









