తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో…

Continue Reading →

హజెలో ఫార్మా కంపెనీ కాలుష్యంపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతెమ్మగూడెం గ్రామంలోని హజెలో ఫార్మా కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం, తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ…

Continue Reading →

ఏసీబీకి పట్టుబడిన తిరుపతి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎం రఫీ

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న ఎస్‌ఎం రఫీ రూ.9 వేలు లంచం తీసుకుంటూ శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. తిరుపతిలోని శ్రీపురం కాలనీలో…

Continue Reading →

సమాచార కమిషనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జీపీఎం అండ్‌ ఏఆర్‌)కె.ప్రవీణ్‌ కుమార్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథికి కరోనా

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‌గా నిర్ధారణైందని పార్థసారథి…

Continue Reading →

ఏసీబీ వలలో బోడుప్పల్ జలమండలి జీఎం శ్యాంసుందర్ నాయక్

ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ బోడుప్పల్ జలమండలి జీఎం శ్యాంసుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ నుంచి ఉప్పల్ వాటర్…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని…

Continue Reading →

ప్రైవేట్‌ టీచర్లకు 2వేలు, 25కిలోల బియ్యం: సీఎం కేసీఆర్‌

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సీఎం కేసీఆర్‌ శుభవార్త‌ చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,055 కరోనా పాజిటీవ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృతి చెందారు.…

Continue Reading →

భ‌ద్రాద్రి రాముడి కళ్యాణానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి ఆహ్వానం

భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల‌ కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆల‌య అధికారులు, వేద‌పండితులు గురువారం అరణ్య భ‌వ‌న్ లోమంత్రి…

Continue Reading →